Dailyhunt

గుంటూరు మార్కెట్ సెంటర్‌లో విద్యార్థుల ఆందోళన

గుంటూరు: జిల్లాలోని మార్కెట్ సెంటర్‌లో విద్యార్థులు ఆందోళనకు దిగారు.

ఎయిడెడ్ విద్యా సంస్థలను కాపాడాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. వందలాది మంది విద్యార్దులతో మానవ హారం నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు విద్యార్థి నేతలను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు - విద్యార్థులు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది.

 ఆ నాలుగు కార్పొరేషన్లపై ఎస్ఈసీ ప్రత్యేక దృష్టి  ఫుడ్‌ డెలివరీ బాయ్‌పై దాడి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy