ఆంధ్ర ప్రదేశ ముఖ్యాంశాలు
ఆ పార్టీ నేతలే చెబుతున్నారు: కాల్వ

అనంతపురం: రాయదుర్గంలో టీడీపీ కార్యకర్తలతో టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జగన్ ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందోనన్న అనుమానం వైసీపీ నేతల్లో ఉందన్నారు. వైసీపీ మళ్లీ గెలిచే అవకాశం లేదని ఆ పార్టీ నేతలే చెబుతున్నారని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీ గెలిచే అవకాశాలున్నాయన్నారు.
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy
related stories
-
ఆంధ్ర ప్రదేశ ముఖ్యాంశాలు ఏపీలో హోరెత్తుతున్న పురపోరు
-
తెలంగాణ తాజావార్తలు నేరమే అధికారమై... ప్రజలను వెంటాడుతుంటే ఊరక కూర్చున్నవాడూ నేరస్థుడే
-
ముఖ్యాంశాలు హెరాల్డ్ ఎడిటోరియల్ : చంద్రబాబును కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు ?