జగిత్యాల బల్దియా వైస్ చైర్మన్ శ్రీనివాస్
జగిత్యాల టౌన్, జనవరి 28 :అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని జగిత్యాల బల్దియా వైస్ చైర్మన్ గోళి శ్రీనివాస్ అన్నారు.
అనంతరం కౌన్సిలర్లు అవారి శివకేసరి బాబు, బండారి రజని, అడువాల జ్యోతి, పంబాల రామ్ కుమార్లు మాట్లాడుతూ బోగ శ్రావణి చైర్ పర్సన్ పదవిని సద్వినియోగం చేసుకోక పో వడంతోనే అవిశ్వాసానికి తెరలేపామని, ఇందులో ఎమ్మెల్యే ప్రమేయం లేదన్నా రు. ఎమ్మెల్యేపై శ్రావణి చేసిన ఆరోపణలు పూర్తిగా అవస్తామన్నారు. ఈ స మావేశంలో కౌన్సిలర్లు సమిండ్ల వాణి, బద్దం లత, లావణ్య, తోట మల్లిఖా ర్జున్, జగదీష్, అనీల్, రాజ్కుమార్, రాజేష్, గంగాసాగర్, ధర్మరాజు, నాయ కులు బాలె శంకర్, బండారి నరేందర్, సమిండ్ల శ్రీనివాస్, అడువాల లక్ష్మణ్, పవన్ ఉన్నారు.

