కర్నూలు: దేశంలోని అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసేలా బీజేపీ విధానాలున్నాయని సీపీఎం నేత రాఘవులు దుయ్యబట్టారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా కట్టడిలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు.
బీజేపీని.. దేశమంతా వ్యతిరేకిస్తోంది: రాఘవులు వైసీపీలో ఆధిపత్య పోరు విజయవాడ టీడీపీ మేయర్ అభ్యర్థి కేశినేని శ్వేత

