
ఢిల్లీ: గణేష్ నిమజ్జనంపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ను దాఖలు చేసింది. హుస్సేన్ సాగర్లో పీఓపీతో తయారు చేసిన వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయరాదంటూ హైకోర్టు తీర్పు ఇచ్చింది.
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ను దాఖలు చేసింది. సీజేఐ ఎన్వీ రమణ ఆధ్యర్యంలోని ధర్మాసనం కేసు విచారణను చేపట్టనున్నది.
నేడు గుంటూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన