గవర్నర్‌తో సీఎం జగన్‌ దంపతుల భేటీ

గవర్నర్‌తో సీఎం జగన్‌ దంపతుల భేటీ

ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతి

1622d

Loading...

అమరావతి: రాష్ట్ర గవర్నర్ హరిచందన్‌తో సీఎం జగన్‌ దంపతులు భేటీ అయ్యారు. నవంబర్ 1న వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుల ప్రదానోత్సవం జరుగనుంది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని గవర్నర్‌ను సీఎం జగన్ ఆహ్వానించారు. అలాగే తాజా రాజకీయ పరిణామాలపై గవర్నర్‌తో జగన్ చర్చించినట్లు తెలుస్తోంది.

 శాలిగౌరారం సూర్య దేవాలయాన్ని పునరుద్ధరించండి  చిలకలూరిపేటలో ఎన్నికలకు హైకోర్టు పచ్చజెండా  నేడు గుంటూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన  కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌తో మంత్రి బుగ్గన భేటీ

Your Reaction?

1
1
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy