హైదరాబాద్‌ కింగ్‌కోఠి ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక ముగ్గురు మృతి

హైదరాబాద్‌ కింగ్‌కోఠి ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక ముగ్గురు మృతి

ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతి

1794d

Loading...

హైదరాబాద్: కింగ్‌కోఠి ఆస్పత్రిలో ముగ్గురు కరోనా రోగులు మృతి చెందారు. ఆక్సిజన్ సమయానికి అందక రోగులు చనిపోయారు. జడ్చర్ల నుంచి ఆస్పత్రికి రావాల్సిన ట్యాంకర్ ఆలస్యమైంది. ట్యాంకర్ డ్రైవర్ రూటు మర్చిపోవడంతో సమస్య తలెత్తింది. ఈలోపు ఆక్సిజన్ అందక ముగ్గురు మృత్యువాత పడ్డారు. దీంతో మృతుల బంధువులు ఆందోళనకు దిగారు. తమ వాళ్ల మృతికి కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Your Reaction?

1
1
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy

Comments

4
Loading comments...