హైదరాబాద్: నగరంలోని అబ్దుల్లాపూర్ మెట్టు పోలీసు స్టేషన్ పరిధిలో దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు.
అన్ని కోవిడ్ అప్డేట్స్ గురించి తెలుసుకునేందుకు ఇక్కడ చదవండి
శ్రీ గణేష్ జువెలరీ దుకాణానికి దుండగులు కన్నం వేశారు. గత రాత్రి షాపులోకి ప్రవేశించిన దుండగులు 5 కేజీల వెండి ఆభరణాలను అపహరించారు. యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బుల్లెట్ రైలు గుజరాత్కేనా?.. హైదరాబాద్కు అర్హత లేదా?: కేటీఆర్
తెలంగాణలో కొత్తగా 3837 కరోనా కేసులు

