అమరావతి
హోంగార్డుల అర్హత పరీక్షకు రెండో రోజు 1572 మంది హాజరు
కడప (క్రైం), జనవరి 21 : జిల్లా బి.కేటగిరి హోంగార్డుల ఎత్తు అర్హత పరీక్షకు రెండోరోజైన గురువారం 1572 మంది అభ్యర్థులు హాజరైనట్లు ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ తెలిపారు. ఇందు లో 1526 మంది అర్హత సాధిం చారన్నారు. గురువారం ఎత్తు పరీక్షకు గైర్హాజరైన అభ్యర్థులు తిరిగి 22, 23, 24 తేదీల్లో హాజరు కావాలని తెలిపారు. దళారుల మాటలు నమ్మొద్దని, కేవలం ఎంపిక ప్రక్రియ, ప్రతిభ ఆధారంగానే జరుగుతుందన్నారు.
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy
related stories
-
తాజా వార్తలు JEE Main Result 2021: మళ్లీ నిరాశే.. స్పష్టమైన ప్రకటన చేయని ఎన్టీఏ.. జేఈఈ...
-
తెలంగాణ తాజావార్తలు డిపార్ట్మెంటల్ పరీక్షల్లో 73 మంది అర్హత
-
విద్య / ఉద్యోగాలు నిరుద్యోగులకు మరో శుభవార్త.. భారీ వేతనంతో 1809 ఉద్యోగాలు..?