తెలంగాణ తాజావార్తలు
కాంగ్రెస్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం
వికారాబాద్: పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి నివాసంలో హైదరాబాద్- రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎన్నికల కార్యనిర్వహణపై చర్చించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డి, కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy
related stories
-
ప్రధాన వార్తలు తమిళనాడు ఎన్నికలు: గెలుపెవరిదో తేల్చేది వాళ్లే!
-
ముఖ్యాంశాలు ఐదోవిడత ఎన్నికల ప్రచార సమయం తగ్గింపు.. ఈసి ఆదేశం..
-
తాజా వార్తలు ఫలితాలు రాకముందే.. కాంగ్రెస్ అభ్యర్థి మృతి!