అమరావతి: ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ రాశారు. ఐఏఎస్ కేడర్ నిబంధనల మార్పుపై జగన్ లేఖ రాశారు. ఐఏఎస్లను కేంద్రానికి డిప్యూటేషన్పై తీసుకోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.

అమరావతి: ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ రాశారు. ఐఏఎస్ కేడర్ నిబంధనల మార్పుపై జగన్ లేఖ రాశారు. ఐఏఎస్లను కేంద్రానికి డిప్యూటేషన్పై తీసుకోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.