సిరిసిల్ల: ఇంటికో ఉద్యోగం ఇవ్వకపాయే... నిరుద్యోగ భృతి ఏమాయే? అని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రజా సంగ్రామ యాత్ర బండి సంజయ్ మాట్లాడుతూ తెలంగాణలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2 లక్షలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేయకుండా విద్యావంతులైన యువతీ, యువకులను మోసగించారని అన్నారు.
బీజేపీ మతతత్వ పార్టీయే..నేను మతతత్వ వాదినే: సంజయ్
TRS-BJP ఒకటే.. కిషన్ రెడ్డికి సవాల్..!
దేశంలోని ఆలయాలకు యాదాద్రి ఆదర్శంగా ఉండాలి: కేసీఆర్

