పోరాట కమిటీ కన్వీనర్ అయోధ్యరామ్
ఉక్కుటౌన్షిప్, అక్టోబరు 27: విశాఖ స్టీల్ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్ జె.అయోధ్యరామ్ అన్నారు.

