Bengal Clashes: బెంగాల్లో ప్రభుత్వం మారిన తర్వాత దాడులు-ప్రతి దాడులు జరుగుతున్నాయి. ప్రతిరోజు అక్కడ ఎక్కడో దగ్గర ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ దాడుల్లో టీఎంసీ నేతలు, కార్యకర్తలు బాధితులుగా మారిపోతున్నాయి.
జరుగుతున్న పరిణామాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఆ పార్టీ ఎంపీ అభిషేక్ బెనర్జీ.

