
దుబ్బాక ఉప ఎన్నిక
-
హెరాల్డ్ కార్డ్స్ తెలంగాణ మీద భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అన్ని విధాలుగా ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణలో భారతీయ జనతాపార్టీ దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా మంచి విజయం సాధించింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఆ పార్టీ సాధించిన విజయం చూసి భారతీయ జనతా పార్టీ నేతలు కూడా ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు. భారతీయ జనతా పార్టీ నేతలు అందరూ కూడా ఈ విజయం తర్వాత చాలావరకు జాగ్రత్త పడుతున్నట్లుగా అర్థమైంది.
తెలంగాణ మీద భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అన్ని విధాలుగా ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణలో భారతీయ జనతాపార్టీ దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత గ్రేటర్...
-
స్టొరీ అఫ్ ది డే రేవంత్ టార్గెట్ గానే జగనన్న బాణం! కేసీఆర్, అమిత్ షా ఉమ్మడి వ్యూహం?
తెలంగాణలో కొత్త పార్టీ రాబోతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
-
హెరాల్డ్ కార్డ్స్ ఆంధ్రప్రదేశ్లో తొలిదశ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతోందని టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు ఆరోపించారు. టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి వెళ్లారని, వాటిని స్వీకరించడానికి అధికారులు లేరని దేవినేని ఉమ అన్నారు. దీనిపై వెంటనే రాష్ట్రపతి, గవర్నర్ లు స్పందించాలని కోరారు. స్థానిక సంస్థ ఎన్నికలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్లో తొలిదశ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతోందని టీడీపీ నేత దేవినేని ఉమా...
-
రాజకీయం MK Stalin With News18: రాబోయే ఎన్నికల్లో విజయం మాదే.. తమిళనాడులో బీజేపీకి చోటు లేదు.. న్యూస్ 18 స్పెషల్ ఇంటర్వూలో స్టాలిన్ వెల్లడి
తమిళనాడులో(Tamil Nadu) త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న...
-
తాజా వార్తలు Puducherry CM Vs PWD Minister : ఓవైపు పుదుచ్చేరిలో త్వరలో ఎన్నికలు.. మరోవైపు కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు
Puducherry CM Vs PWD Minister : త్వరలో కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఎన్నికలు...
-
హెరాల్డ్ కార్డ్స్ నాగార్జునసాగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే నరసింహయ్య మృతితో నాగార్జునసాగర్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ ఎలా అయినా సిట్టింగ్ సీటు సాధించడానికి టిఆర్ఎస్ బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది. మరో పక్క ఇప్పటికే కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత జానారెడ్డి ఈ బరిలో దిగనున్నారు అని సంకేతాలు అందాయి. కానీ బీజేపీ విషయంలో ఇక్కడ ఎవరు పోటీ చేస్తారు అనే విషయం ఏమీ తేలటం లేదు.
నాగార్జునసాగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే నరసింహయ్య మృతితో నాగార్జునసాగర్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ ఎలా అయినా సిట్టింగ్ సీటు సాధించడానికి టిఆర్ఎస్ బలమైన అభ్యర్థి...
-
హెరాల్డ్ కార్డ్స్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు చేశారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ను సీఎం చేయడానికి దోష నివారణ కోసమే సీఎం కేసీఆర్ కాళేశ్వరం వెళ్లారని ఆయన తెలిపారు. ఏదైనా చేస్తే కేసీఆర్ దాచిపెడతాడు. వాస్తవాలు ఎప్పుడు చెప్పడు..ప్రజలకు వాస్తవాలను చెప్పాలని బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ నటనను ప్రజలు గుర్తించారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ నాటకాలను తెలంగాణ ప్రజలు నమ్మరని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు చేశారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ను సీఎం చేయడానికి దోష నివారణ...
-
ఆంధ్ర బ్రేకింగ్ న్యూస్ వివిధ రాష్ట్రాల్లో నిరాటంకంగా ఎన్నికలు
లాక్డౌన్ అనంతరం నిర్వహణ తాజాగా 28న రాజస్థాన్లో.. ఈనాడు, దిల్లీ: ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్లో...
-
జాతీయం కరోనా వైరస్ వచ్చాక దేశంలోని పలు ప్రాంతాల్లో అసెంబ్లీ, ఎంపీ, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. అవేంటి ఇప్పుడు చూద్దాం.
కరోనా మొదలైన కొత్తలో 8-2-2020న ఢిల్లీ అసెంబ్లీ...
-
తెలుగు హోం తెలంగాణలో షర్మిలమ్మ పార్టీ అంటూ ప్రచారం.. కాంగ్రెస్ పార్టీ నేతలు ఏమంటున్నారంటే..!
దివంగత వైఎస్సార్ తనయ, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహోదరి వైఎస్ షర్మిల...

Loading...