Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
22 రోజుల్లో.. 17.48 లక్షల మందికి దర్శనం

22 రోజుల్లో.. 17.48 లక్షల మందికి దర్శనం

Hit TV Telugu 22 hrs ago

వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. 22 రోజుల్లో 17,48,262 మంది శ్రీవారిని దర్శించుకున్నట్లు టీటీడీ తెలిపింది. అత్యధికంగా ఈనెల 16న 91వేల మంది దర్శించుకున్నట్లు చెప్పింది.

అలాగే, 3 రోజుల పాటు 90 వేల సంఖ్య దాటగా, 8 సార్లు 80 వేల భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు పేర్కొంది. 22 రోజులకు గానూ హుండీ ఆదాయం రూ.82.96 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu