Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'దేశ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి'

'దేశ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి'

Hit TV Telugu 1 week ago

WGL: దుగ్గొండి ఎంసీపీఐ(యు) కేంద్ర కమిటీ పిలుపుమేరకు దేశంలోని పలు సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ దుగ్గొండి తహసీల్దార్ ద్వారా రాష్ట్రపతికి వినతిపత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి మహమ్మద్ రాజా సాహెబ్, మండల సహాయ కార్యదర్శి ఎల్లబోయిన రాజు, రైతు సంఘం పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu