Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఫోన్ ట్యాపింగ్ కేసు.. BJP నేతకు నోటీసులు

ఫోన్ ట్యాపింగ్ కేసు.. BJP నేతకు నోటీసులు

Hit TV Telugu 1 week ago

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో జూబ్లీహిల్స్ బీజేపీ నేత దీపక్రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. రేపు ఉదయం 11:30 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్లో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది.

పంజాగుట్టలో పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో విచారణకు హాజరుకావాలని కోరింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా దీపక్ రెడ్డి వాంగ్మూలన్ని సిట్ అధికారులు నమోదు చేయనున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu