Dailyhunt
'గాలికుంటు వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి'

'గాలికుంటు వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి'

Hit TV Telugu 3 weeks ago

SKLM: గాలి కుంటు వ్యాధి పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని పశుసంవర్ధక శాఖ ఉప సంచాలకులు ఎస్. సూర్యనారాయణ మూర్తి అన్నారు. ఆమదాలవలస మండలం తురకపేట గ్రామాన్ని బుధవారం ఆయన సందర్శించారు.

అనంతరం సూర్యనారాయణ మాట్లాడుతూ.. రైతులు ప్రభుత్వం నిర్వహిస్తున్న టీకా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu