Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
IPL: 4వేల పరుగుల క్లబ్‌లో మనీష్ పాండే

IPL: 4వేల పరుగుల క్లబ్‌లో మనీష్ పాండే

Hit TV Telugu 1 hr ago

IPL ఆరంభ సీజన్ నుంచి ఆడుతున్న నలుగురు ఆటగాళ్లలో ఒకరైన మనీష్ పాండే.. తాజాగా ఐపీఎల్లో 4000 పరుగుల మైలురాయిని పూర్తి చేసుకున్నాడు. ఇందుకోసం అతడు 164 ఇన్నింగ్స్లు తీసుకున్నాడు.

ఫలితంగా, IPLలో 4 వేల పరుగులు పూర్తి చేయడానికి అత్యధిక ఇన్నింగ్స్లు తీసుకున్న ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. దినేష్ కార్తీక్ (188), రాయుడు(169) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu