MLG: మంగపేట మండలం గంపోనిగూడెంలో ఉపాధి హామీ కూలీలను పంచాయతీరాజ్ డైరెక్టర్ గుమ్మడి సోమయ్య కలిసి 125 రోజులు పనిచేసిన వారికి మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు.
ఎన్ఆర్ఈజీఎస్తో 40% సీసీ రోడ్లు మంజూరవుతాయని, వేసవిలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, ఉచిత పంపించేసినట్లు ఆయన తెలిపారు.

