Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నగర పాలక సంస్థ నూతన కమిషనర్‌గా జయకృష్ణ

నగర పాలక సంస్థ నూతన కమిషనర్‌గా జయకృష్ణ

Hit TV Telugu 1 hr ago

TPT: తిరుపతి నగర పాలక సంస్థ నూతన కమిషనర్గా ఎం. జయకృష్ణ ఐఏఎస్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ ఆర్.

గోవిందరావులను మర్యాదపూర్వకంగా కలిశారు. నగర పాలన, అభివృద్ధి అంశాలపై వారితో చర్చించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu