KRNL: ఎమ్మిగనూరు మండలం పెసలదిన్నె గ్రామంలో నిర్వహించిన 'నీటి భద్రత - సాగునీటి సంఘాల బాధ్యత' కార్యక్రమంలో MLA బీవీ పాల్గొన్నారు. చెరువును పరిశీలించి రైతులతో మాట్లాడారు.
కార్యక్రమం 4 దశల్లో అమలవుతుందని, మొదటి దశలో 10 రోజుల్లో పనుల గుర్తింపు, రెండో దశలో నిధుల మంజూరు, మూడో దశలో 70 రోజుల్లో పనుల అమలు, చివరి దశలో 5 రోజుల్లో రిపోర్టింగ్ ఉంటుందన్నారు

