దేశవ్యాప్తంగా సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్రాల వద్ద అధికారులు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు.
కేంద్రాల వద్ద జామర్లు ఏర్పాటు చేశారు. HYDలోని 100 కేంద్రాల్లో 44,209 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు.

