HYDలో జరిగిన ఎస్వీ కృష్ణారెడ్డి 75వ జన్మదినోత్సవ వేడుకల్లో ఆయనకు 'తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వరల్డ్ రికార్డ్ పత్రం' అందజేసింది. 38 చిత్రాలకు స్వయంగా సంగీత దర్శకత్వం వహించిన ఏకైక దర్శకుడిగా ఆయన ఈ రికార్డు సాధించారు.
ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో వస్తున్న వేదవ్యాస్ చిత్రం ద్వారా కొరియన్ నటి జూన్ హ్యూంజీ, మంగోలియన్ నటుడు షరన్ బోల్డ్ టాలీవుడ్కు పరిచయమవుతున్నారు.

