Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వన్ వార్డ్ ఎవరీ డేలో ప్రజా సమస్యలపై కమిషనర్ సమీక్ష

వన్ వార్డ్ ఎవరీ డేలో ప్రజా సమస్యలపై కమిషనర్ సమీక్ష

Hit TV Telugu 3 weeks ago

MDCL: కుత్బుల్లాపూర్ జోన్లోని పూడూరు-కిష్టాపూర్ వార్డులో 'వన్ వార్డ్ ఎవరీ డే' కార్యక్రమంలో కమిషనర్ పర్యటించారు. రహదారులు, తాగునీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థ, చెరువుల పరిరక్షణ, వీధి దీపాల ఏర్పాటుపై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.

సమస్యలను పరిశీలించి ప్రాధాన్యత క్రమంలో పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu