Dubbaka: హబ్సిపూర్లో దొరికిన చిరుత పాదముద్రలు.. జనం గుండెల్లో రైళ్లు!
సిద్దిపేట జిల్లా: దుబ్బాక మండలం హబ్సిపూర్ లో చిరుత పులి కలకలం రేగింది.చిరుత పాదముద్రలు గుర్తించిన అటవీశాఖ అధికారులు.మెదక్ - సిద్దిపేట ప్రధాన రహదారి నీ చిరుత దాటుతుండగా చూసిన పలువురు వ్యక్తులు.అటవీ అధికారులకు సమాచారం అందించిన స్థానికులు.ప్రజలు మరియు పోలలా వద్ద ఉండే రైతులు అప్రమత్తంగా ఉండాలని, పశువులను ఇంటి దగ్గర ఉండే విధంగా చూసుకోవాలని ఫారెస్ట్ అధికారుల సూచించారు.

