
జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులు హతం
-
జాతీయం భారతీయులపై నేపాల్ పోలీసులు కాల్పులు.. ఒకరు మృతి
లక్నో: ముగ్గురు భారతీయులపై నేపాల్ పోలీసులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఒకరు మరణించగా మరో ఇద్దరి ఆచూకీ తెలియడం...
-
క్రైమ్ Encounter: జైలర్ను చంపిన రౌడీల ఎన్కౌంటర్.. బైక్పై పారిపోతుండగా వేటాడిన పోలీసులు
యూపీలో ఎన్కౌంటర్ జరిగింది. రౌడీలు, పోలీసుల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో...
-
తాజా వార్తలు బీజేపీ ఎంపీ కౌశల్ కిషోర్ కుమారుడిపై కాల్పులు, బంధువును అరెస్ట్ చేసిన పోలీసులు, మ్యాటరేంటంటే !
బీజేపీ ఎంపీ కౌశల్ కిషోర్ కుమారుడు ఆయుష్ పై కాల్పులు జరగడంతో ఆయన...
-
క్రైం బీజేపీ ఎంపీ కుమారుడిపై కాల్పులు.. నాటకంలో భాగమే అంటున్న పోలీసులు
దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్కు చెందిన బీజేపీ ఎంపీ కౌశల్ కిషోర్ కుమారుడు ఆయుష్పై గుర్తు తెలియని...
-
జాతీయం AP Shocker: అద్దె అడిగినందుకు యజమానినే చంపేశాడు, మరోచోట ఆర్టీసీ బస్సులోనే కుప్పకూలిన పెద్దాయన, అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి, బెంగుళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఘటన
Amaravati, Mar 2: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంటి అద్దె అడిగినందుకు ఇంటి యజమానిని ఓ దుర్మార్గుడు (AP Shocker) హతమార్చాడు. పాలకొల్లు ముచ్చర్లవారివీధిలోని వంగా ప్రసాద్ ఇంట్లో ఏడాది కాలంగా చినకొండయ్య కుటుంబం అద్దెకు ఉంటోంది. చినకొండయ్య రెండు నెలలుగా ఇంటి అద్దె చెల్లించడం లేదు. సోమవారం రాత్రి ఇంటి యాజమాని చిన కొండయ్యను అద్దె చెల్లించమని అడిగాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన చినకొండయ్య పక్కనే ఉన్న రాయితో యజమాని తలపై (tenant killed house owner) కొట్టాడు. తీవ్రంగా గాయపడిన ప్రసాద్ అక్కడికక్కడే చనిపోయాడు. తర్వాత చినకొండయ్య పోలీసుల ఎదుట...
-
జాతీయం AP Shocker: తోటలో అపస్మారక స్థితిలో యువతి, విజయనగరం జిల్లాలో దారుణ ఘటన, విచారణ చేపట్టిన పోలీసులు, శ్రీకాకుళం జిల్లాలో టైరు పేలి ఇద్దరు వ్యక్తులు మృతి
Amaravati, Mar 1: శ్రీకాకుళం...
-
హోం పోలీసులు, లిక్కర్ మాఫియాకు మధ్య కాల్పులు.. ఎస్ఐ మృతి
హైదరాబాద్ : బీహార్లో పోలీసులకు, లిక్కర్ మాఫియాకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో ఓ సబ్ ఇన్స్పెక్టర్...
-
జాతీయం అనంత్నాగ్లో నలుగురు ఉగ్రవాదులు హతం...కొనసాగుతున్న సైన్యం వేట
జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత చర్యలను భద్రతా బలగాలు మరింత ముమ్మరం చేశాయి. నాలుగు రోజుల వ్యవధిలోనే...
-
జాతీయ వార్తలు ఎదురుకాల్పుల్లో నలుగురు తీవ్రవాదుల హతం
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ రాష్ట్రం అనంత నాగ్ జిల్లా శ్రీ గుఫ్వారా ప్రాంతంలో బుధవారం ఉదయం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి....
-
హోమ్ పనికి వెళ్లిన తల్లి ప్రమాదంలో మృతి.. అనాథలుగా మారిన నలుగురు ఆడపిల్లలు.. పరిస్థితి చూసి చలించిన పోలీసులు
ఆ మహిళను భర్త వదిలేశాడు. దీంతో నలుగురు చిన్నారులు(ఆడపిల్లల)...

Loading...