Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
లారీ వెనుక నుంచి కారు ఢీ: ఇద్దరు మృతి

లారీ వెనుక నుంచి కారు ఢీ: ఇద్దరు మృతి

హైదరాబాద్: సిద్ధిపేట జిల్లా అర్బన్ మండలం మిట్టపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు మృతి చెందారు. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొంది.

లారీ కింద కారు ఇరుక్కుపోయారు. ఈ ప్రమాదంలో మహిళ సహా ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. మృతులు, క్షతగాత్రులు మణుగూరు వాసులుగా పోలీసులు గుర్తించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu