హోమ్
హ్యాట్రిక్ దిశగా రకుల్ ప్రీత్ సింగ్

ఆమె నితిన్ చెక్ లో కూడా నటిస్తోంది. ఈ చిత్రంలో నటి మొట్టమొదటి సారిగా లాయర్గా కనిపిస్తుంది. ఈ మూడు చిత్రాలూ తమ థియేట్రికల్ విడుదలను దాటవేసి ఆన్లైన్లో నేరుగా విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. వాస్తవానికి, కొండపలం ప్రత్యేకంగా వెబ్-మాత్రమే చిత్రంగా రూపొందించబడింది.
అర్జున్ కపూర్ చిత్రాన్ని నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు చెబుతున్నారు. చెక్ నిర్మాతలు కూడా ఇప్పటికే ఓటీటీ వారితో చర్చలు మొదలుపెట్టారట. షూటింగ్ పూర్తి అయ్యాకా దానికి సంబంధించిన ప్రకటన ఉండవచ్చు. రాబోయే కొద్ది నెలల్లో రకుల్ ప్రీత్ సింగ్ మూడు ఓటీటీ విడుదలలను కలిగి ఉంటాది.
ఈ లాక్డౌన్ సీజన్లో అత్యధిక సంఖ్యలో ఓటీటీ విడుదలలు ఉండే టాలీవుడ్ హీరోయిన్ అవుతుంది ఆమె. అయితే వీటిలో ఎన్ని హిట్ అవుతాయి అనేది చూడాల్సి ఉంది. మరోవైపు. డ్రగ్స్ కేసు వివాదం కారణంగా రకుల్ కు అవకాశాలు తగ్గిపోనున్నాయని గట్టిగా ప్రచారం జరుగుతుంది.
What's streaming on OTT? Consult the experts!