తెలంగాణ
ఈ ఘనత సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లదే

రాష్ట్రానికి అభినందనలు తెలిపిన కేంద్ర జల్శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్కు ధన్యవాదాలు. ఈ ఘనత సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్దే. 25 ఏండ్ల క్రితం సీఎం కేసీఆర్ సిద్దిపేటలో ప్రారంభించిన మంచినీటి పథకమే మిషన్ భగీరథ. కేంద్రం ప్రారంభించిన హర్ఘర్ జల్ పథకానికి మిషన్ భగీరథే ఆదర్శం. మారుమూల ప్రాంతా ల గ్రామాలకు, అతి తక్కువ జనభా ఉన్న ఆవాసాలకు సైతం మంచినీటి అందిస్తున్నాం. ఈ శాఖను నిర్వహిస్తున్నందుకు గర్వకారణంగా ఉన్నది.
- ఎర్రబెల్లి దయాకర్రావు, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana
related stories
-
ప్రధాన వార్తలు జగిత్యాల.. ఆడబిడ్డల అడ్డా
-
తెలంగాణ తాజావార్తలు నాగేశ్వర్కు నిర్మాణ కార్మిక సంఘాల జేఏసీ మద్దతు
-
తెలంగాణ తాజావార్తలు పల్లాకు ఓటు ఆత్మహత్యా సదృశ్యమే