నవతెలంగాణ కంటేశ్వర్
నిజామాబాద్ మలెరియ కార్యలయానికి అవసరమయిన 40 హ్యండ్ మైక్ స్పీకర్ లను కొనేందుకు జిల్లా మలేరియ అధికారి తుకారం రాథోడ్ శనివారం ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు.
అహుజా కంపెనీ కి సంబంధించిన హ్యండ్ మైక్ మాత్రమే కావాలని, ఎవరైతే పాల్గొనాలనుకుంటున్నారో వారు తమతమ కొటేషన్స్ డి.యం.హెచ్.ఓ. కార్యలయం నందు తేది: 27/09/21 లోపు ఇవ్వగలరని తెలియజేశారు. వివరాలకు బి.ననకుమార్ సీనియర్ అసెసెంట్. మెబైల్ నెంబర్ 8317513498ర్ కు సంప్రదించగలరు అని తెలియజేశారు.