నవతెలంగాణ - హైదరాబాద్ : ఏఐ వినియోగంపై గూగుల్ డీప్మైండ్ సీఈవో డెమిస్ హిస్సాబిస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐని ఉత్పత్తి పెంచుకోవడానికి వాడుకోవాలని..
ఉద్యోగుల తొలగింపు కోసం కాదని స్పష్టం చేశారు. సరైన ముందు చూపు లేకనే ఇటువంటి నిర్ణయాలు తీసుకొంటున్నారని వ్యాఖ్యానించారు. గూగుల్ I/O కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

