హైదరాబాద్ : ఏపీ మంత్రివర్గంలో త్వరలో భారీ మార్పులు ఉంటాయని రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి తెలిపారు. మంత్రి వర్గంలో వందశాతం కొత్తవారిని తీసుకుంటామని సీఎం చెప్పారని గుర్తు చేశారు.

హైదరాబాద్ : ఏపీ మంత్రివర్గంలో త్వరలో భారీ మార్పులు ఉంటాయని రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి తెలిపారు. మంత్రి వర్గంలో వందశాతం కొత్తవారిని తీసుకుంటామని సీఎం చెప్పారని గుర్తు చేశారు.