Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నేడు యూఏఈ అధ్యక్షుడితో ప్రధాని మోడీ భేటీ

నేడు యూఏఈ అధ్యక్షుడితో ప్రధాని మోడీ భేటీ

వతెలంగాణ-హైదరాబాద్ : వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ యూఏఈ అధ్యక్షుడితో నేడు కీలక భేటీ కానున్నారు. 2032 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 200 బిలియన్ డాలర్లకు చేర్చడం ఈ భేటీ లక్ష్యం.

ఆర్థిక వైవిధ్యం, పరస్పర విశ్వాసం ప్రాతిపదికన ఈ పర్యటన కొనసాగుతోంది. ఈ సమావేశం ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana