Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వెనిజులాలో అంతులేని విషాదం

వెనిజులాలో అంతులేని విషాదం

దాదాపు 3,000 మంది మరణాలుఇప్పటికీ కానరాని 50 వేలమంది ఆచూకీ
బిలియన్ డాలర్ల భూకంప నష్టం
శిథిలాల వద్దే కుటుంబసభ్యులు


కార్కస్ : వెనిజులాలో ఎటు చూసినా అంతులేని విషాదమే కనిపిస్తోంది.

దేశాన్ని తాకిన వినాశకరమైన జంట భూకంపాల తర్వాత భూకంప మృతుల సంఖ్య మూడువేలకు చేరింది. ఇప్పటికీ సుమారు 50,000 మంది వరకు ఆచూకీ తెలియకుండా పోయారు. లక్షలాది మంది మంది నిరాశ్రయులయ్యారని ఐక్యరాజ్యసమితి చెబుతోంది. అంతర్జాతీయ గాలింపు బృందాలు వెనుదిరగడం ప్రారంభించాయి. దీంతో సహాయక చర్యల నుంచి శిథిలాలను తొలగించే పనులకు పునరుద్ధరణ ప్రయత్నాలు సంక్లిష్టంగా మారాయి. మానవతా సంక్షోభం, లా గువైరాలోని నష్టంతో దేశమంతా కోలుకోలేని సంక్షోభం కూరుకుపోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana