Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కామన్‌వెల్త్ గేమ్స్ 2026లో భారత మహిళా బాక్సర్లు జైస్మిన్ లాంబోరియా  కు స్వర్ణ పతకం

కామన్‌వెల్త్ గేమ్స్ 2026లో భారత మహిళా బాక్సర్లు జైస్మిన్ లాంబోరియా కు స్వర్ణ పతకం

NAVYA MEDIA 1 week ago

గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్ గేమ్స్ 2026 (CWG)లో భారత మహిళా బాక్సర్లు జైస్మిన్ లాంబోరియా, ప్రీతి పవార్ స్వర్ణ పతకాలతో అద్భుత విజయాన్ని అందుకున్నారు.

బాక్సింగ్ రింగ్‌లో భారత్ సాధించిన ఈ విజయాలు దేశ పతకాల పట్టికను మరింత ముందుకు తీసుకెళ్లాయి.

జైస్మిన్ లాంబోరియా (57KG విభాగం) ఫైనల్ మ్యాచ్‌లో ఐర్లాండ్‌కు చెందిన మైఖేలా వాల్ష్‌ను 5-0 తేడాతో ఏకగ్రీవ నిర్ణయంతో ఓడించి స్వర్ణ పతకం సాధించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navyamedia