Dailyhunt
నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్న మంత్రి నారా లోకేష్

నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్న మంత్రి నారా లోకేష్

NAVYA MEDIA 2 weeks ago

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ నేడు (ఏప్రిల్ 2, 2026) న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు.

లోక్‌సభలో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో, రాష్ట్ర ప్రజల తరపున ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేయడానికి లోకేష్ ఈ భేటీ కానున్నారు.

బుధవారం రాత్రి ఢిల్లీ చేరుకున్న లోకేష్, రాజ్యసభలకు పలు సూచనలు చేశారు.

ప్రధానితో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఉపరాష్ట్రపతి మరియు రాజ్యసభ చైర్మన్ సి.పి. రాధాకృష్ణన్, ఇతర ఎన్డీయే నేతలను కూడా ఆయన కలవనున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navyamedia