తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ .
ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండి, శిలాతోరణం వరకు లైన్ లో వేచి ఉన్న భక్తులు .
ఉదయం 8 గంటల తరువాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు 20-24 గంటల సమయం పడుతుంది.
రూ. 300 శీఘ్రదర్శనంకు 3-5 గంటల సమయం పడుతుంది.
సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 5 నుండి 7 గంటల సమయం పడుతుంది.
నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 79,445.
36,834 మంది భక్తులు నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించారు.
నిన్న స్వామి వారి హుండీ ఆదాయం రూ. 4.80 కోట్లు.
నిన్న మొత్తం విక్రయించిన లడ్డూల సంఖ్య 3.95 లక్షలు.

