విశాఖపట్నం పార్టీ కార్యాలయంలో 82వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు.
టీడీపీ కార్యకర్తలు, ప్రజలను కలిసి వివిధ సమస్యలపై వినతులు స్వీకరించారు.
ఆయా విజ్ఞప్తులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు.

విశాఖపట్నం పార్టీ కార్యాలయంలో 82వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు.
టీడీపీ కార్యకర్తలు, ప్రజలను కలిసి వివిధ సమస్యలపై వినతులు స్వీకరించారు.
ఆయా విజ్ఞప్తులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు.