NewsOrbit
NewsOrbit

Corona: డబ్బులు ప్రింట్ చేసుకుంటే సమస్యే ఉండదు. కరోనా సమయంలో భలే విశ్లేషణ

Corona: డబ్బులు ప్రింట్ చేసుకుంటే సమస్యే ఉండదు. కరోనా సమయంలో భలే విశ్లేషణ
  • 664d
  • 1 shares

Corona: కరోనా కల్లోలం నేపథ్యంలో ఎదురవుతున్న అనేకానేక సమస్యల్లో మరో షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. కరోనా మహమ్మారి అదుపు చేసేందుకు గత ఏడాది జాతీయ స్థాయిలో అమలు చేసిన లాక్‌డౌన్ షాకింగ్ ఫలితాలు ఇస్తోంది. ఈ లాక్ డౌన్ వల్ల ఏకంగా నాలుగు దశాబ్దాలకుపైగా కనిష్ఠానికి పతనమవుతూ గత ఆర్థిక సంవత్సరం (2020-21) జీడీపీ మైనస్‌ 7.3 శాతంగా నమోదైంది. ఈ మేరకు జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) వెల్లడించింది. అయితే, ఈ సమయంలో ఓ ఆశ్చర్యకర విశ్లేషణ వెలుగులోకి వచ్చింది.

Read More: Corona: షాక్ఃకరోనా టీకా పనిచేయడం లేదని కేసు పెట్టాడు

కోవిడ్ కష్టాలు మాటల్లో చెప్పలేం…

గత ఏడాది జనవరి-మార్చిలో 3 శాతంగా, అక్టోబర్‌-డిసెంబర్‌లో 0.5 శాతంగా జీడీపీ నమోదైంది. అంతకుముందు రెండు త్రైమాసికాల్లో జీడీపీ మైనస్‌కే పరిమితమవగా, మహమ్మారి ప్రభావం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న సంకేతాలు వచ్చింది కేవలం ద్వితీయార్ధంలోనే వచ్చాయి.


అన్ని కోవిడ్ అప్డేట్స్ గురించి తెలుసుకునేందుకు ఇక్కడ చదవండి

No Internet connection

Link Copied