న్యూఢిల్లీ : బీహార్ రాజధాని పాట్నాలో ఈనెల 17న జిఎస్టి కౌన్సిల్ భేటీ కానుంది. ఈ భేటీకి కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పాల్గొననున్నారు.
No Internet connection
Download the app to view this section
Link Copied