Dailyhunt
విజయనగరం ఆర్‌డిఒగా సుధాసాగర్‌

విజయనగరం ఆర్‌డిఒగా సుధాసాగర్‌

ప్రజాశక్తి-విజయనగరంకోట : విజయనగరం రెవెన్యూ డివిజనల్‌ అధికారిగా సనపల సుధా సాగర్‌ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. విశాఖపట్నం హెచ్‌పిసిఎల్‌ లో పని చేస్తూ బదిలీపై ఇటీవల విజయనగరానికి వచ్చారు.

ఇంతవరకు ఇంచార్జ్‌ ఆర్‌డిఒగా ఉన్న డి.వెంకటేశ్వర రావు నుంచి సుధాసాగర్‌ ఛార్జి తీసుకున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti