విద్యార్థులు పరీక్షా ఫీజు చెల్లించేందుకు మే 25వ తేదీని చివరి గడువుగా అధికారులు నిర్ణయించారు. యూనివర్సిటీ డైరెక్టర్ డా. వెంకటేశ్వర్లు ఈ విషయాన్ని వెల్లడించారు.
- 2016-17 మరియు అంతకుముందు బ్యాచ్ల విద్యార్థులకు అవకాశం
- బీఏ, బీకాం, బీఎస్సీ బ్యాక్లాగ్ విద్యార్థులు అర్హులు
- ముందుగా రీ-అడ్మిషన్ తీసుకోవాలి
- పరీక్షా ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: మే 25
- పూర్తి ప్రక్రియ ఆన్లైన్లోనే నిర్వహించబడుతుంది
విద్యార్థులు లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ పూర్తి చేసి పరీక్షా ఫీజు చెల్లించాలని అధికారులు సూచించారు.
NEET UG 2026 జూన్లో నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్.. కొత్త తేదీ ఇదే..!!
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Follow our Facebook Page (Click Here)

