Dailyhunt
భారత్‌కు ఊరట.. హార్ముజ్‌ను దాటిన మరో ఇండియన్ నౌక

భారత్‌కు ఊరట.. హార్ముజ్‌ను దాటిన మరో ఇండియన్ నౌక

సూర్య 1 week ago

గ్యాస్ కొరత ఆందోళనల మధ్య దేశానికి ఊరటనిచ్చే పరిణామం చోటుచేసుకుంది. 'గ్రీన్ ఆశా' అనే భారత నౌక సురక్షితంగా హార్ముజ్ జలసంధిని దాటి భారత్ వైపు ప్రయాణిస్తోంది.

ఈ నౌకలో సుమారు 20 వేల టన్నుల ఎల్పీజీ గ్యాస్ ఉంది. రెండు రోజుల క్రితం 'గ్రీన్ సాన్వీ' ట్యాంకర్ కూడా 46,650 టన్నుల గ్యాస్‌తో భారత్‌కు బయలుదేరింది. దీంతో త్వరలోనే దాదాపు 66 వేల టన్నులకు పైగా ఎల్పీజీ అందుబాటులోకి రానుంది

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: suryaa Telugu