Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
త్వరలో రైతుల సమస్యలు పరిష్కరిస్తాం: మంత్రి పొంగులేటి

త్వరలో రైతుల సమస్యలు పరిష్కరిస్తాం: మంత్రి పొంగులేటి

సూర్య 3 weeks ago

రాష్ట్రంలో రైతుల పక్షపాతి ప్రభుత్వం నడుస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి అన్నారు. మంగళవారం నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో వరి వేస్తే ఉరి అనేవారని, కానీ ప్రజా ప్రభుత్వంలో వరి వేసిన రైతులకు మద్దతు ధర, సన్నవడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్నామని తెలిపారు.

రైతులకు ఎకరానికి రూ.12 వేలతో పాటు వ్యవసాయ పరికరాలు అందిస్తున్నామని, మూడు, నాలుగు రోజుల్లో రైతుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: suryaa Telugu