Dailyhunt
వైసీపీని వీడి టీడీపీలో చేరిన 50 కుటుంబాలు

వైసీపీని వీడి టీడీపీలో చేరిన 50 కుటుంబాలు

సూర్య 3 weeks ago

మెంటాడ మండలం పిట్టాడ పంచాయతీ వాణిజ, చీపురు వలస గ్రామాల నుంచి 50 కుటుంబాలు మంగళవారం మంత్రి గుమ్మడి సంధ్యారాణి సమక్షంలో సాలూరులో తెలుగుదేశంలో చేరాయి.

భీమన్న దొర, అడివి దొర, గొర్లి తిరుపతి, నవుడు సత్యం, బర్ల దేవి, నవుడు పెద్ద సత్యం తదితర కుటుంబాలు ఈ చేరికలో పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో మెంటాడ మండల అధ్యక్షులు చలుమూరు వెంకటరావు, సీనియర్ నాయకులు రెడ్డి ఆదినారాయణ పాల్గొన్నారు. ఈ సంఘటన విజయనగరం, గజపతినగరం ప్రాంతాలలో జరిగింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: suryaa Telugu