తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్రమాలకు పాల్పడుతున్న ఉద్యోగులు, ఇప్పటివరకు చర్యలు లేని కేసులపై టీటీడీ ఈవో దృష్టి సారించారు. దీంతో అక్రమాలకు పాల్పడిన, పాల్పడుతున్న ఉద్యోగులు, సిబ్బంది వెన్నులో వణుకు పుడుతోంది.
ఇటీవల వరుసగా అక్రమాలకు పాల్పడుతున్న టీటీడీ ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటున్న ఈవో జవహార్రెడ్డి.. విధులు నిర్వర్తిస్తూ అక్రమ ఆరోపణలు ఎదుర్కొని నేరం రుజువైనా చర్యలు తీసుకోని మరో 21 మంది ఉద్యోగులను కూడా ఈ మధ్య కాలంలోనే డిస్మిస్ చేశారు. అలాగే మరికొంత మంది ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకున్నారు. తాజాగా ఈ ఘటనపై దృష్టి సారించి.. లేని బిల్డింగ్ను ఉన్నట్లుగా తప్పుడు పత్రాలు చూపించి లోన్ పొందిన వారిపై, వారికి లోన్ జారీ చేసే సమయంలో పత్రాలను పరిశీలన జరపకుండా సరైన రీతిలో వ్యవహరించని అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మొదటి విడతలో షోకాజ్ నోటీసులు అందుకున్న వారిలో డిప్యూటీ ఈవో స్థాయి అధికారి నుంచి అటెండర్ స్థాయి ఉద్యోగి వరకు ఉండటం దుమారం రేపుతోంది. వీరిచ్చే సమాధానం ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనుంది యాజమాన్యం.
నయనతార శింబు లు ఎందుకు విడిపోయారో తెలుసా ?
పవన్ వర్సెస్ పోసాని: నా దెబ్బకు కేశినేని నాని ఇంటికి వెళ్ళిపోయాడు
ఇరిగేషన్ అంటే తెలియదు: జగన్ పై చంద్రబాబు
రాజమౌళి కి RRR కత్తి మీద సాములాంటిదే!!
బిగ్ బాస్ 5: ఈ వారం స్టార్ హీరో ఎంట్రీ ?
ఈ మధ్య కొందరికి అనారోగ్యంతో మతిస్థిమితం వచ్చింది : పోతిన వెంకట మహేష్
ఎక్కడున్నాయి వైసిపి గ్రామ సింహాలు..పవన్ సంచలనం.!
సిఎం కెసిఆర్ ఒక బ్రోకర్ ?
సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.Hari

