మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకి సంబంధించి సిబిఐ విచారణ ఏ మలుపు తిరగాబ్తుంది ఏంటీ అనేది ఆసక్తికరంగా మారింది. వైఎస్ వివేకా హత్యకే సు విచారణ ను వేగవంతం చేసిన సిబిఐ బృందం.. పలువురు కీలక వ్యక్తులను టార్గెట్ గా చేసుకుని విచారణ చేస్తుంది. ఈ నేపధ్యంలో వాచ్ మెన్ రంగయ్య ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు విచారణ చేపడుతున్నారు.
ఎవ్వరిని ఎప్పుడు అదుపులోకి తీసుకుంటారో అని అనుమానితుల్లో టెన్షన్ టెన్షన్ గా ఉందని కొన్ని మీడియా వర్గాలు అంటున్నాయి. అర్ధరాత్రి నుండి పులివెందుల ప్రాంతంలో సిబిఐ బృందం తిరగడం సంచలనం అయింది. పులివెందుల్లో కీలక అనుమానితుడు సునీల్ బందువు యువరాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సిబిఐ బృందం...
ఎవ్వరిని ఎప్పుడు అదుపులోకి తీసుకుంటారో అని అనుమానితుల్లో టెన్షన్ టెన్షన్ గా ఉందని కొన్ని మీడియా వర్గాలు అంటున్నాయి. అర్ధరాత్రి నుండి పులివెందుల ప్రాంతంలో సిబిఐ బృందం తిరగడం సంచలనం అయింది. పులివెందుల్లో కీలక అనుమానితుడు సునీల్ బందువు యువరాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సిబిఐ బృందం...
జేడీతో తగువెందుకు మోడీ
రేప్ కి సహకరించలేదని యువతిని ఏమి చేసారో తెలుసా..??
ఆ పని చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ : హరీష్ రావు
బుల్లి పిట్ట : వాట్సాప్ స్టేటస్ ఫోటోలను ఇలా డౌన్లోడ్ చేసుకోండి..
ప.గో జిల్లాలో యువకుడి కిడ్నాప్ కలకలం..50 లక్షలు డిమాండ్ చేసి చివరికి.. ?
మీ బాస్కి పట్టిన గతే...మీకూ?
థియేటర్లపై చిన్న చూపు ఎందుకు అంటున్న పిల్ల జమిందార్..!
టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు అరెస్ట్... ఎవరెవరు...?
సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh

