Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Andhra Pradesh : ఏపీలోరేషన్ పంపిణీలో మార్పులివే

Andhra Pradesh : ఏపీలోరేషన్ పంపిణీలో మార్పులివే

TeluguPost.com 4 days ago

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ పంపిణీలో కొత్త మార్పులు తీసుకు వచ్చింది. ఇకపై రేషన్ సరుకుల కోసం సీబీడీసీ డిజిటల్ రూపాయి విధానం అమలు చేయనుంది.

ప్రయోగాత్మకంగా విజయవాడ, విశాఖపట్నంలో ఈ విధానం ప్రారంభం కానుంది.

డిజిటల్ వాలెట్ తో...ఈ విధానంలో ప్రతి కుటుంబానికి డిజిటల్ వాలెట్ ఇస్తారు. బయోమెట్రిక్ అవసరం లేదు. సబ్సిడీ డైరెక్ట్‌గా డిజిటల్ రూపాయిగా జమ అవుతుంది. రేషన్ షాపుల్లో ఈ-పేమెంట్స్ జరపుతారు. వేగవంతమైన లావాదేవీల కోసం ఈ విధానం తీసుకు వచ్చారు. మధ్యాహ్న భోజన పథకానికి స్టీమ్ బియ్యం కూడా అందించనున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu